డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి

By Ravi
On
డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి

హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తునం డీసిఎం ను ఢీకొట్టిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో  ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతులు అదే గ్రామానికి చెందిన యువకులు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:

Advertisement

Latest News

చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
వారంతా విదేశీ చదువులు అభ్యసించారు.నైజీరియన్స్ తో దోస్తాని చేసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారు. చేతి నిండా డబ్బులు వస్తున్నాయని సంబరపడే లోపు ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్...
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం