బీబీనగర్ లో ప్యాసింజర్ రైల్ కి తప్పిన ముప్పు

By Ravi
On
బీబీనగర్ లో ప్యాసింజర్ రైల్ కి తప్పిన ముప్పు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ - కాచిగూడ కు వెళ్లే డెమో ట్రైన్ ప్యాసింజర్ రైలు... మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తుండగా బీబీనగర్ వద్ద ఆగింది. పైలెట్ భోగి వెనుక భాగంలో బోగి క్రింది భాగంలో మంటలు ఏర్పడ్డాయి. గమనించిన ప్రయాణికులు పైలెట్, రైల్వే సిబ్బంది కి సమాచారం అందించడంతో అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ను బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులు వేరు వేరు మార్గాల్లో హైదరాబాద్ కు బయలుదేరారు.

Tags:

Advertisement

Latest News

ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం ఫలించిన స్పెషల్ డ్రైవ్.. రూ. 3కోట్ల మాదకద్రవ్యాలు స్వాదీనం
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్ సి. హరి కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొత్త డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం చేపట్టిన ఎన్‌పీడీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ మంచి ఫలితాలను ఇచ్చాయి. వారం...
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి కోపం వచ్చింది
సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కి యత్నం.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. ముఠా అరెస్ట్