బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
By Ravi
On
మహేశ్వరంనియోజకవర్గంలోని బడంగిపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగిపేట్ 31వ డివిజన్ లోని గ్రీన్ రిచ్ కాలనీ నుండి చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు . ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన అనంతపూర్ జిల్లాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కి నివాళిగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...