ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్

By Ravi
On
ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్

ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగాIMG-20250430-WA0082 ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం వచ్చింది కానీ  కమలాసన్ రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తో కలిసి పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలను ఆయన పెంచడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి శాఖ నుంచి మరో శాఖకు బదిలీ కావడం ఈ సందర్భంగా గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమలాసన్ రెడ్డితో కలిసి ఆరు నెలలు పని చేసే అవకాశం దొరికిందని ఆయన పనితీరు  చాలా సంతృప్తినిచ్చిందని, శాఖకు మంచి గుర్తింపు తెచ్చారని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పనిచేసే వాళ్లకు ఎక్కడైనా గుర్తింపు ఉంటుందని, పనిచేసే అవకాశాలు లభిస్తాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా ఆయనను సిబ్బంది ఘనంగా సన్మానించారు. వేదికపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ రాందేవ్, ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ కే ఏ. బి. శాస్త్రితో పాటు ఇతర వ్యక్తులు హాజరయ్యారు.

Tags:

Advertisement

Latest News

ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్ ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..