పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య
By Ravi
On
పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఫలక్ నుమా పిఎస్ పరిధిలోని వట్టే పల్లి ప్రాంతంలో పాన్ షాప్ యజమాని మాజిద్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య చేశారా లేక వ్యాపార లావాదేవీల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
02 May 2025 22:04:48
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...