పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య

By Ravi
On
పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య

పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఫలక్ నుమా పిఎస్ పరిధిలోని వట్టే పల్లి ప్రాంతంలో పాన్ షాప్ యజమాని మాజిద్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య చేశారా లేక వ్యాపార లావాదేవీల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..