పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య

By Ravi
On
పాతబస్తీ ఫలక్ నుమా ప్రాంతంలో పాన్ షాప్ యజమాని హత్య

పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఫలక్ నుమా పిఎస్ పరిధిలోని వట్టే పల్లి ప్రాంతంలో పాన్ షాప్ యజమాని మాజిద్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షల కారణంగా హత్య చేశారా లేక వ్యాపార లావాదేవీల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..! నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ వేసవి శిబిరం-2025ని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 25 మంది విద్యార్థులతోపాటు కొంతమంది చిన్నవయసు శిబిరార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెహ్రూ జూలాజికల్...
కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!
మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్‌..! 
ఫేజ్-2 శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ పనుల సమీక్ష..!
మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం