గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!

By Ravi
On
గుడివాడ రైల్వేస్టేషన్‌ను జల్లెడ పట్టిన పోలీసులు..!

గుడివాడ రైల్వేస్టేషన్‌లో రైల్వేతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మచిలీపట్నం నుంచి వచ్చిన బాంబ్ డిక్టేటింగ్ పార్టీతో కలిసి ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు. రైళ్లలో జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రోన్ కెమెరాలతో గుడివాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గుడివాడ రైల్వే ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. రైళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృష్ణాజిల్లా లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టూ టౌన్ సీఐ నాగ ప్రసాద్, గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ షరీఫ్, గుడివాడ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్‌, గుడివాడ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ నాయక్ పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2500కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపించారని అనుచిత వ్యాఖ్యలు చేసి...
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ
నేడు గుజరాత్ తో రాజస్థాన్ మ్యాచ్..