ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్..!
By Ravi
On
ఏపీలో రాజ్యసభ స్థానానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఎన్నిక అనివార్యమైంది.
Related Posts
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...