చాదర్ ఘాట్ జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఆందోళన

By Ravi
On
చాదర్ ఘాట్ జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఆందోళన

తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కోరుతూ చాదర్ ఘాట్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తమను సంవత్సరం కింద రాంకి సంస్థకు పంపించారని, తిరిగి  అక్కడి అధికారులు జీహెచ్ఎంసీ బదిలీ చేశారని చెప్పారు. కానీ తమను జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు విభాగాలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు..వెంటనే తమ ఉద్యోగాలు కోరారు.

Tags:

Advertisement

Latest News

వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఒక్క సెంచరీతో భారత ప్రధాని మోడీనే అట్రాక్ట్ చేశాడు టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కు తరఫున ఆడుతున్న వైభవ్ ఐపీఎల్ అరంగేట్రంలోనే సత్తా...
ఢిల్లీ మ్యాచ్ ‎కు ముందే హైదరాబాద్ టీమ్ లో మార్పులు?
విజయ్‌ సేతుపతి కోసం పూరీ స్పెషల్ సెట్..
నన్ను చూసుకునే నాకు పొగరు : బాలయ్య
తారక్ నుండి ఫ్యాన్స్ అదిరిపోయే డబుల్ ట్రీట్..
శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్
ఘనంగా సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు..!