మంగళవారం సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..!

By Ravi
On
మంగళవారం సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..!

హైదరాబాద్ TPN : ఎట్టకేలకు సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరోవైపు.. గతంలో సిట్‌ ఇచ్చిన నోటీసులకు కసిరెడ్డి స్పందించారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో.. సిట్ విచారణకు హాజరు కావాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం వ్యక్తిగతంగా సిట్‌ విచారణకు హాజరవుతానని అధికారులకు కసిరెడ్డి తండ్రి సమాచారం అందించారు.

Advertisement

Latest News

షీ టీమ్స్ ప్రత్యేక వాహనాలు ప్రారంభించిన సీపీ మహంతి షీ టీమ్స్ ప్రత్యేక వాహనాలు ప్రారంభించిన సీపీ మహంతి
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ డా. గజరావ్ భూపాల్ షీ టీమ్స్  వాహనాలను ప్రారంభించారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) SCSC సహకారంతో...
హయత్ నగర్ లో భూవివాదం.. కత్తులు రాళ్లతో దాడి.. నలుగురికి గాయాలు
చిలుకూరు అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన రాఘవరెడ్డిపై దాడి.. తీవ్రగాయాలు
గొర్రెల స్కాంలో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్
జొరదుకున్న మిస్ వరల్డ్2025 ఏర్పాట్లు.. హైదరాబాద్ కి చేరుకున్న విదేశీ ప్రతినిధులు
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా