దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్
By Ravi
On
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా... తెలంగాణ భవన్ లో ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యే కె.టి రామారావు గ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించే దిశగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని ఆయన తెలియజేశారు..
ఆయనతోపాటు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శ్రీ జగదీశ్ రెడ్డి , శ్రీ గంగుల కమలాకర్ , శ్రీ సంజయ్ , నాయకులు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ , శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
Tags:
Related Posts
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...