దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్

By Ravi
On
దొడ్డి  కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్

దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా... తెలంగాణ భవన్ లో ఈరోజు  బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యే కె.టి రామారావు గ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించే దిశగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని ఆయన తెలియజేశారు.. 

ఆయనతోపాటు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శ్రీ జగదీశ్ రెడ్డి , శ్రీ గంగుల కమలాకర్ , శ్రీ సంజయ్  , నాయకులు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి  , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్  , శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి  మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!