దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్

By Ravi
On
దొడ్డి  కొమురయ్య జయంతి సందర్భంగా నివాళిలు అర్పించిన కే.టి.ర్

దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా... తెలంగాణ భవన్ లో ఈరోజు  బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యే కె.టి రామారావు గ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించే దిశగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని ఆయన తెలియజేశారు.. 

ఆయనతోపాటు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు శ్రీ జగదీశ్ రెడ్డి , శ్రీ గంగుల కమలాకర్ , శ్రీ సంజయ్  , నాయకులు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి  , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్  , శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి  మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!