కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు

By Ravi
On
 కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు

కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు నిన్న సాయంత్రం నుంచి.. ఈరోజు వరకు చెట్లు కొట్టివేయొద్దని హైకోర్టు ఆదేశం 400 ఎకరాల్లో 3 లేక్‌లు, రాక్‌ స్టక్చర్లతో పాటు అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషన్లు ఫారెస్ట్‌ ల్యాండ్‌ కాదని ప్రభుత్వం వాదనలు.

Tags:

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం పోలీసులు వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి