సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు

By Ravi
On
సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు

కాంగ్రెస్ పార్టీ,NSUI పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో ప్రభుత్వం పై తప్పుడు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు.యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగిరేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.డ్రోన్ ఎగిరేసిన వారికి ,41 నోటీసులు జారీ చేసిన పోలీసులు.

Tags:

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!