ఏప్రిల్ 7 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు
By Ravi
On
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు దేవస్థానం ఈ సంవత్సరం గరుడ ప్రసాదం చిలుకూరి ఆలయంలో ఇవ్వడం లేదు.చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ఈ ఏడాది విశ్వాస నామ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 7తారీకు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి.భక్తులందరూ సోషల్ మీడియా వస్తున్న పుకాలను నమ్మకండి. భక్తులందరికీ స్వామివారి సౌకర్యార్థం మే నెల నుంచి ప్రతి శుక్రవారం రోజున అభిషేకం సమయంలో గరుడ ప్రసాదం ఇస్తాం వచ్చే ఏడాది మార్చి ప్రతినిల ప్రతి శుక్రవారం భక్తులకు గరుడ ప్రసాదం ఇస్తాం.భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో గరుడ ప్రసాదం ఇబ్బంది కలగకుండా ఇవ్వడమే దేవస్థానం యొక్క లక్ష్యం గత సంవత్సరంలో
Tags:
Related Posts
Latest News
16 Apr 2025 19:05:43
నాన్ డ్యూటీ లిక్కర్పై దృష్టిసారించి దాడులు ముమ్మరం చేసి గంజాయితోపాటు డ్రగ్స్ను అరికట్టాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశాలు జారీ చేశారు....