ఏప్రిల్ 7 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు

By Ravi
On
ఏప్రిల్ 7 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు దేవస్థానం ఈ సంవత్సరం గరుడ ప్రసాదం చిలుకూరి ఆలయంలో ఇవ్వడం లేదు.చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ఈ ఏడాది విశ్వాస నామ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 7తారీకు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి.భక్తులందరూ సోషల్ మీడియా వస్తున్న పుకాలను నమ్మకండి. భక్తులందరికీ స్వామివారి  సౌకర్యార్థం మే నెల నుంచి ప్రతి శుక్రవారం రోజున అభిషేకం సమయంలో గరుడ ప్రసాదం ఇస్తాం వచ్చే ఏడాది మార్చి ప్రతినిల ప్రతి శుక్రవారం భక్తులకు గరుడ ప్రసాదం ఇస్తాం.భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో గరుడ ప్రసాదం ఇబ్బంది కలగకుండా ఇవ్వడమే దేవస్థానం యొక్క లక్ష్యం గత సంవత్సరంలో

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!