తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు మరియు భవిష్యత్తుకు ఆకాంక్షలు

By Ravi
On
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం: శుభాకాంక్షలు మరియు భవిష్యత్తుకు ఆకాంక్షలు

 

అమరావతి: 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ.శే శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసి, 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా భావిస్తున్నాం.

తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలబడి, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడింది.

 

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!