న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

By Ravi
On
న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా, 28/03/2025

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, "న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులకే రక్షణ కరువైందని" ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ హత్యను ఘాటుగా ఖండిస్తూ, "నిందితునికి కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులను కోరుతున్నాను" అని అన్నారు.

ఈ సందర్భంగా, సబితా ఇంద్రారెడ్డి ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, "వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని" హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..