కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!

By Ravi
On
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజికవర్గంలోని అప్పర్ ధూల్‌పేట్‌లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి శోభాయాత్రకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి శ్రీకారం చుట్టారు. భక్తుల కేరింతల మధ్య ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఆద్యంతం భక్తిభావంతో సాగింది.

Tags:

Advertisement

Latest News

పిఠాపురంలోనే ఎందుకిలా..? పిఠాపురంలోనే ఎందుకిలా..?
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు  పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం కంచుకోటగా మార్చుకోవాలని జనసేన  కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ అవిర్భావ సభలో వర్మపై...
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్