గచ్చిబౌలి స్టేడియంలో 4th KIO National Karate Championship 2025 ప్రారంభం

By Ravi
On
గచ్చిబౌలి స్టేడియంలో 4th KIO National Karate Championship 2025 ప్రారంభం

హైదరాబాద్, 28/03/2025

గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుండి మూడు రోజుల పాటు 4వ KIO నేషనల్ కరాటే చాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, శాప్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

ప్రపంచ బాక్సర్ నిఖత్ జరిన్ మరియు స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న కరాటే ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!