మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన

By Ravi
On
మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన

Screenshot 2025-03-27 134815మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ నెలకొంది. ఇటీవల భారీగా పెరిగిన ఇంటి పన్ను ధరలను తగ్గించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

బీజేపీ రాంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కుందనం లత శ్రీ పేదలు, బడుగు, మధ్య తరగతుల ప్రజలపై పెరిగిన పన్ను భారాన్ని వెంటనే తగ్గించాలని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, భిక్షపతి చారి, తులసి ముఖేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..! ఇక్రిశాట్‌లో బోనులో చిక్కిన చిరుత..!
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో సంచరిస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. వారం రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో.. డ్రోన్‌ కెమెరాలతో చిరుత సంచారాన్ని...
తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..