అమీన్ పూర్  పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

By Ravi
On
అమీన్ పూర్  పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

ప్రియుడుతో బతకాలని ఆశతో పిల్లల్ని చంపిన తల్లి .భర్త చెన్నైయ తోపాటు పిల్లల్ని చంపాలని ప్లాన్ చేసిన తల్లి రజిత .పెరుగులో విషం కలిపి భర్త పిల్లల్ని చంపాలని ప్లాన్ చేసిన రజిత . పెరుగు తినకుండా భోజనం చేసి డ్యూటీ కి వెళ్లిన చెన్నయ్య. విషంతో కూడిన పెరుగన్నం తినడంతో పిల్లలు ముగ్గురు మృతి బతికిపోయిన భర్త. ఉదయం భర్త ఇంటికి రాగానే కడుపునొప్పి అంటూ నాటకమాడిన రజిత .అప్పటికే పిల్లలు మృతి చెందడంతో భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లిన చెన్నయ్య .ముగ్గురు పిల్లల్ని చంపిన రజితను అరెస్టు చేసిన పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా భర్త, పిల్లలని చంపెయ్యాలని ప్లాన్ .ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం .చిన్ననాటి మిత్రులతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న రజిత .  ప్రియుడితో కలిసి జీవించాలని ఘాతుకానికి పాల్పడ్డ రజిత.గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపిన తల్లి.ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08) మృతి.కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య.మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.విచారణలో బయటపడ్డ రజిత బాగోతం

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!