మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన

By Ravi
On
మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆందోళన

Screenshot 2025-03-27 134815మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ నెలకొంది. ఇటీవల భారీగా పెరిగిన ఇంటి పన్ను ధరలను తగ్గించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

బీజేపీ రాంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కుందనం లత శ్రీ పేదలు, బడుగు, మధ్య తరగతుల ప్రజలపై పెరిగిన పన్ను భారాన్ని వెంటనే తగ్గించాలని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, భిక్షపతి చారి, తులసి ముఖేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!