తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి

By Ravi
On
తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి:

మోపిదేవి ఎస్సీ కాలనీలోని గుంటూరు బాల మురళి మరియు అశోక్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి జరిగింది. ఇంటి దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో, కొబ్బరి బొండాల కత్తితో అరజా సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబ సభ్యులు ఈ దాడిని చేశారు.

ఈ దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..