ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం

By Ravi
On
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం

ఎల్బీనగర్: డిల్లి పబ్లిక్ స్కూల్ బస్ లోని ఇంజిన్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్ సమీపంలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇంటికి దింపి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

బస్ డ్రైవర్ అప్రమత్తంగా స్థానిక ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో, ఫైర్ ఇంజన్ సమయం లో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయగలిగింది. ఈ ఘటనలో మానవ హానీ జరగలేదు.

అయితే, ఈ ఘటనతో సాగర్ హై రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, వాహనాల రాకపోకలు మందగించాయి. Thankfully, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..