ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం

By Ravi
On
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు తప్పిన పెను ప్రమాదం

ఎల్బీనగర్: డిల్లి పబ్లిక్ స్కూల్ బస్ లోని ఇంజిన్ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్ సమీపంలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇంటికి దింపి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

బస్ డ్రైవర్ అప్రమత్తంగా స్థానిక ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో, ఫైర్ ఇంజన్ సమయం లో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయగలిగింది. ఈ ఘటనలో మానవ హానీ జరగలేదు.

అయితే, ఈ ఘటనతో సాగర్ హై రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, వాహనాల రాకపోకలు మందగించాయి. Thankfully, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!