పేదలకు పక్కా గృహాల కోసం సమీక్ష

By Ravi
On
పేదలకు పక్కా గృహాల కోసం సమీక్ష

పాతపట్నం:
పేదలకు అన్ని వసతులతో కూడిన పక్కా గృహాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు తెలిపారు. సోమవారం ఆయన పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అర్హత ఉన్నవారు గృహాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలనలు చేయాలని సూచించారు. గతంలో తెదేపా హయాంలో మంజూరైన గృహాల పట్ల విమర్శలకు తావు లేకుండా గృహ నిర్మాణాలు జరగాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐదు మండల ఏఈలు, జేఈలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పిఠాపురంలోనే ఎందుకిలా..? పిఠాపురంలోనే ఎందుకిలా..?
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు  పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం కంచుకోటగా మార్చుకోవాలని జనసేన  కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ అవిర్భావ సభలో వర్మపై...
భూమి కోసం కారుతో ఢీకొట్టి హత్య
స్నేహితుల చేతిలో హత్యకు గురైన యువకుడు
హనుమ విహారి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
KKR vs LSG మ్యాచ్‌ – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అజింక్య రహానే
నేడు రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 
ఇరాన్ తో అణు ఒప్పందం : ట్రంప్