పేదలకు పక్కా గృహాల కోసం సమీక్ష
By Ravi
On
పాతపట్నం:
పేదలకు అన్ని వసతులతో కూడిన పక్కా గృహాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు తెలిపారు. సోమవారం ఆయన పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అర్హత ఉన్నవారు గృహాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలనలు చేయాలని సూచించారు. గతంలో తెదేపా హయాంలో మంజూరైన గృహాల పట్ల విమర్శలకు తావు లేకుండా గృహ నిర్మాణాలు జరగాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐదు మండల ఏఈలు, జేఈలు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Latest News
08 Apr 2025 17:33:17
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు
పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం
కంచుకోటగా మార్చుకోవాలని జనసేన
కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ
అవిర్భావ సభలో వర్మపై...