Category
#klr#rangareddycollector#congressparty#
తెలంగాణ  రంగారెడ్డి 

రోడ్డునపడిన కుటుంబం.. కెఎల్ఆర్ సహాయం..

రోడ్డునపడిన కుటుంబం.. కెఎల్ఆర్ సహాయం.. మహేశ్వరం మండలం డిజె తండాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి పిడుగు పడి 50 మూగజీవాలు మృతి చెందాయి. దీనితో వాటిపై ఆధారపడ్డ ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  KLR ట్రస్టు ద్వారా 50వేల ఆర్థిక సహాయం అందజేశారు....
Read More...

Advertisement