Category
#mahaboobnagarpolice#drugscontrolathority#
తెలంగాణ  మహబూబ్‌నగర్  

అక్రమంగా ఔషధాల విక్రయం.. డిసిఏ దాడి..

అక్రమంగా ఔషధాల విక్రయం.. డిసిఏ దాడి.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న  సమాచారంపై స్పందించి, మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, పోలేపల్లి గ్రామంలోని వాసు క్లినిక్ పై దాడి నిర్వహించారు. దర్యాప్తులో లింగంపేట శ్రీనివాసులు అనే వ్యక్తి డ్రగ్ లైసెన్స్ లేకుండానే ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ...
Read More...

Advertisement