Category
#పహల్గాంఘటన #అమెరికాసూచన #భారతపాక్సంబంధాలు #ఉగ్రవాదంపైమద్దతు #సింధుజలఒప్పందం #ఉద్రిక్తతలుతగ్గించండి #జైశంకర్ #షరీఫ్ప్రతిస్పందన
అంతర్జాతీయం  Featured 

అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన..

అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన.. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ లతో ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి...
Read More...

Advertisement