Category
#భారతపాక్సంబంధాలు #పహల్గాం_దాడి #పాకిస్థానీయులతిరోగమనం #వాఘాసరిహద్దు #కేంద్రమంత్రిత్వశాఖ #సరిహద్దుఉత్తర్వులు #దౌత్యసంబంధాలు #ఉగ్రవాదప్రభావం #భారతదేశభద్రత
జాతీయం  Featured 

వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం..

వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం.. పహల్గాం ఉగ్ర దాడితో భారత్‌, పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తానియులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది. పాక్‌ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 30న...
Read More...

Advertisement