సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?

On
సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?

కుత్బుల్లాపూర్:  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీ లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  సాయి (27) అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టీ మాట్లాడుతున్న క్రమంలో మొబైల్ పేలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల  కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ...
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..