Category
#jagadgiriguttapolocestation#
తెలంగాణ  మెడ్చల్ 

సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?

సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..? కుత్బుల్లాపూర్:  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీ లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  సాయి (27) అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోయిన...
Read More...

Advertisement