V KRISHNA
తెలంగాణ  హైదరాబాద్  

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు అంతు చూస్తా అంటూ మిడ్ నైట్ లో కాల్స్ తో పాటు వాయిస్...
Read...
తెలంగాణ  హైదరాబాద్  

పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..

పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ.. దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మా రెడ్డి భారతీయ జనతా పార్టీకి పాత కార్యకర్త, నేను పార్లమెంటు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ...
Read...
తెలంగాణ  సంగారెడ్డి 

నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేడు ప్రారంభించారు. రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో, PACS చైర్మన్ గాయత్రి పాండు పర్యవేక్షణలో...
Read...
తెలంగాణ  ఖమ్మం 

మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్..

మహిళ ఎస్ఐ పై దాడి కేసు.. 7గురు అరెస్ట్.. ఖమ్మం: మహిళ ఎస్సైపై దాడి చేసిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. విధినిరవహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.తల్లాడ...
Read...
తెలంగాణ  రంగారెడ్డి 

దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది...

దంపతుల గొడవ మధ్యలో సర్ది చెప్పేందుకు వెళ్లింది... రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. జుబేదా బేగం అనే మహిళను సలీం అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.  ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్దిచెప్పేందుకు వెళ్లిన జుబేదాను మాకే నీతులు చెబుతావా...
Read...
తెలంగాణ  మెడ్చల్ 

సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..?

సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి..? కుత్బుల్లాపూర్:  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీ లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  సాయి (27) అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి...
Read...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  Lead Story 

ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం..

ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రారంభం.. చేపప్రసాదానికి సిద్ధమైన ఎగ్జిబిషన్ గ్రౌండ్..లక్షల్లో చేరుకున్న ఆస్తమా వ్యాధిగ్రస్తులు..దేశ విదేశాల నుండి వచ్చిన అతిధులు..ఈసారి అదనంగా పది ప్రత్యేక కౌంటర్లు..ఆదివారం ఉదయం 10గంటల నుండి ప్రసాదం పంపిణీ షురూ..
Read...

About The Author