స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..

By Ravi
On
స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..

రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. బద్వేల్ కి చెందిన సాయి కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద 8 లక్షలు అప్పుగా తీసుకున్న సాయి కార్తీక్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా  బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి రూమ్ లో తాగినమైకంలో స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో కార్తిక్ ని హత్య చేసి పారిపోయాడు. మృతుడు వరంగల్ కు చెందిన వాడని హత్య చేసిన సిద్దార్థ్ పులివెందులకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...
బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..
స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..