స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..
By Ravi
On
రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. బద్వేల్ కి చెందిన సాయి కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద 8 లక్షలు అప్పుగా తీసుకున్న సాయి కార్తీక్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి రూమ్ లో తాగినమైకంలో స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో కార్తిక్ ని హత్య చేసి పారిపోయాడు. మృతుడు వరంగల్ కు చెందిన వాడని హత్య చేసిన సిద్దార్థ్ పులివెందులకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
01 Jun 2025 21:37:44
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...