Category
#cyberabadpolice#rajendranagarpolice#
తెలంగాణ  రంగారెడ్డి 

స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..

స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య.. రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. బద్వేల్ కి చెందిన సాయి కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద 8 లక్షలు అప్పుగా తీసుకున్న సాయి కార్తీక్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా  బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి రూమ్ లో తాగినమైకంలో స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో కార్తిక్ ని హత్య...
Read More...

Advertisement