లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...

ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన స్పెషల్ ఆర్ఐ మహేశ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 లక్ష 20 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ  25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు.  ఆర్ఐ మహేశ్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేస్తున్నారు. ఆయన ఆఫీస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

Advertisement

Latest News

సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం... సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం...
పంజాగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం ఒక సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి...
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..
వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..
షాద్ నగర్ లో ఎస్ఓటి దాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం..
భూభారతి చట్టంపై జూన్ 3 నుండి  రెవెన్యూ సదస్సులు..
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన ఎండీ..
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..