లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...
By Ravi
On
ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన స్పెషల్ ఆర్ఐ మహేశ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 లక్ష 20 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. ఆర్ఐ మహేశ్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేస్తున్నారు. ఆయన ఆఫీస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
Related Posts
Latest News
30 May 2025 20:58:43
పంజాగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం ఒక సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి...