లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ...

ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసిన స్పెషల్ ఆర్ఐ మహేశ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1 లక్ష 20 వేలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ  25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు.  ఆర్ఐ మహేశ్ ను అదుపులోకి తీసుకున్న విచారణ చేస్తున్నారు. ఆయన ఆఫీస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

Advertisement

Latest News

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..
ప్రజలు ఎప్పుడు శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. డీజీపీ జితేందర్..
ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం...
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..
వాతావరణ శాఖ అధికారులతో.. టిజిఐసిసిసి డైరెక్టర్ సమావేశం..