బేగంపేటలో డ్రగ్స్ విక్రయాలు.. ఎక్సైజ్ అధికారుల దాడి..
By Ravi
On
సిటీలో మరోసారి డ్రగ్స్ విక్రయాలు వెలుగు చూశాయి.
బేగంపేట్ వద్ద డ్రగ్స్ తరలిస్తున్న కరణ్ పరమార్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 19.36 గ్రాముల కొకైన్, 6.77 గ్రాముల ఓజి కుష్ స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన సంతోష్ జాదవ్ నుండి కొరియర్ ద్వారా తెప్పించుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుండి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు. వీరికి సహకరిస్తున్న మిగతా వ్యక్తుల కోసం ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Tags: #exciseenforcement#
Latest News
03 Jun 2025 18:17:44
హైదరాబాద్: సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్ మరియు బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో F.K...