గంజాయి మత్తులో దాడులు చేసుకున్న యువకులు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా :దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ 22బ్లాక్ వద్ద గంజాయి మత్తులో కొందరు హల్చల్ చేశారు. మత్తులో మహిళలు అని చూడకుండా వారిపై చేయి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకుంటూ దాడులకు తెగపడ్డారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రక్తం వచ్చేలా నిత్యం దాడులు చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారని డబల్ బెడ్ రూమ్ నివాసితుల ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Related Posts
Latest News
05 Jun 2025 12:18:33
తాండూరు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొనసాగడం సహజమే. కానీ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఐపీఎల్...