బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
By Ravi
On
బడంగిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా "భారత త్రివిధ దళాల సారథ్యం" లో చేపట్టిన "ఆపరేషన్ సిందూర్ " కు మద్దతుగా సంఘీభావ ర్యాలీకి బిఆర్ఎస్ నేతలు చేపట్టారు. మీర్పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో బడంగ్ పేట్ అంబేద్కర్ విగ్రహం నుండి బాలాపూర్ చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత్ మతాకీ జై అంటూ నినాదాలతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు నేతలు, స్వచ్ఛంద స్థానికులు సైతం పాల్గొన్నారు.
Tags:
Latest News
10 May 2025 22:33:32
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్- లాహోర్లో పాక్ రాడార్ వ్యవస్థ...