గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత

By Ravi
On
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత

గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్రత వాతావరణం చోటుచేసుకుంది. మిస్ వరల్డ్ పోటీలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రగతిశీల మహిళా సంఘంతో పాటు అనేక మహిళా సంఘాల నేతలు స్టేడియం ముందు ఆందోళనకు దిగారు. మిస్ వరల్డ్ పోటీలను వెంటనే విరమించుకొని అతిధులను తిప్పి పంపించాలని డిమాండ్ చేశారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే ఆందోళనకు దిగిన మహిళా సంఘాల నేతలను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Tags:

Advertisement

Latest News

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ...
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత