గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
By Ravi
On
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీనీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పసికందు మృతదేహాన్ని ఎవరు పడేశారు అనే విషయంపై స్థానిక ప్రాంతంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Tags:
Latest News
27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...