తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!

By Ravi
On
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!

సమాచారం ఇవ్వకుండా ఓ నిందితుడిని అరెస్ట్‌ చేశారంటూ.. కోల్‌కతా పోలీసులు తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఓ చీటింగ్ కేసులో నిందితుడు జస్బిందర్ సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్‌ చేశారు. ఐతే.. ఈ అరెస్ట్‌ చేసే సమయంలో కోల్‌కతా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంపై కోల్‌కతా పోలీసులు ఫైర్‌ అయ్యారు. దీంతో హైదరాబాద్‌ గోల్కొండ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!