కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!

By Ravi
On
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజికవర్గంలోని అప్పర్ ధూల్‌పేట్‌లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి శోభాయాత్రకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి శ్రీకారం చుట్టారు. భక్తుల కేరింతల మధ్య ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఆద్యంతం భక్తిభావంతో సాగింది.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..