పదేళ్లలో BRS చేసిన అరాచకం అంత ఇంత కాదు

By Ravi
On
పదేళ్లలో BRS చేసిన అరాచకం అంత ఇంత కాదు

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

 

 

మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారు.

మూడేళ్లు కాదు.. పదమూడు ఏళ్ళు అయిన అధికారంలోకి రారు.

రాసుకుంటే రామకోటి.. చెప్పుకుంటూ పోతే రామాయణం అంత ఉంది.

రాష్ట్ర ఖజానా ను దోచుకొని దాచుకొని ఫాం హౌస్ ప్యాలెస్ లు కట్టుకున్నారు.

కేటీఆర్ అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలు గా నమ్మించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుంది.

BRS ను BJRS గా మార్చుకోండి.

BRS ను భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చుకోండి.

బీజేపీ,BRS రెండు ఒకే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాయి.

బీజేపీ,BRS లు తలకిందులు తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు.

సన్న బియ్యం పథకం అమలు చేస్తే బీజేపీ,BRS లకు కడుపుమంట మొదలైంది.

లోపాయికారీ గా కలసి పని చేయడం కాదు.. ఎన్నికల్లో బీజేపీ,BRS కలసి పోటీ చేయండి. 

లేదంటే BRS నీ బీజేపీలో విలీనం చేసుకోండి..

ప్రభుత్వ పనితీరు తో కేటీఆర్ కళ్లలో రక్తం కారుతుంది.

వేల కోట్ల భూములు KTR బంధువులకు కట్టబెట్టారు.

మీ పదేళ్ళ దుర్మార్గాన్ని,అక్రమాలు తప్పక బయట పెడతాం.

పదేళ్లు విద్యార్థి,నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టు.. వారిని మరోసారి పావులుగా వాడుకుంటున్నారు.

గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాసి విద్యార్థి,నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి.

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!