అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు

By Ravi
On
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు

విజయనగరం TPN : పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు ఇల్లు కాలిపోవడంతో పాటు  పెళ్లి కోసం సమకూర్చుకున్న నగదు కాలిపోయిన  కుటుంబానికి అండగా 20 వేలు రూపాయిలు ఆర్థిక సహాయం మరియు వంట సామాగ్రి, ఆరు బియ్యం ప్యాకెట్లు మరియు దుస్తులను అందజేసిన ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు. అలాగే ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయిన మిగిలిన ఐదు కుటుంబాలకు ఒక్కొకరికి 3 వేలు రూపాయలు నగదు, వంట సామాగ్రి, 5 బియ్యం ప్యాకెట్లు మరియు దుస్తులను కర్రోతు బంగార్రాజు తన స్వంత నిధులతో సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు, గ్రామ సర్పంచ్ పైడిరాము, స్థానిక ఎంపీటీసీ రామునాయుడు, మండల ప్రధాన కార్యదర్శి పిన్నింటి శ్రీనివాసరావు, మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం, క్లస్టర్ ఇన్చార్జిలు సామంతుల సొంబాబు, దంగా భూలోక మరియు ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!