సురారంలో హైడ్రా కూల్చివేతలు - ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

By Ravi
On
సురారంలో హైడ్రా కూల్చివేతలు - ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

మేడ్చల్ జిల్లా :

సూరారం లో పట్టా కలిగిన మా భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయము 7గంటల ప్రాంతంలో వచ్చి ప్రహారి గోడను  కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులంటూ మండిపడుతున్నారు సూరారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు.

సర్వే నం.16/28 లోని ప్రైవేట్ భూమిని,ప్రభుత్వ భూమి అంటూ  2009లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చి వేశారు అంటూ ఆరోపించారు.

  వారాల రాజేశ్వర్ రావ్ అనే పేరుపై ఉన్న  భూమిని... ప్రభుత్వ భూమి గా చూపిస్తూ అందులో నిర్మించిన  ప్రహారీ గోడను కూల్చివేశారనీ,కనీస సమాచారం లేకుండా మా ప్రహారీ ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కనీస అవగాహన లేకుండా హైడ్రా,అధికారులు కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని,న్యాయస్థానం కు వెళ్తామన్నారు సదరు భూమి యజమానులు.

బైట్:వారాల వినోద్,స్థానికుడు

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!