బర్డ్ ఫ్లూ కలకలం - అధికారలు నివారణ చర్యలు

By Ravi
On
బర్డ్ ఫ్లూ కలకలం - అధికారలు నివారణ చర్యలు

అబ్దుల్లాపూర్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. నివారణ చర్యలు తీసుకుంటున్న అధికారులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం .

 ఓ పోల్ట్రీ ఫామ్ లో వేయిల కొద్ది కోళ్లు మృత్యువాత .

గతా నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు .

బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో పోల్ట్రీ ఫామ్ యజమానులు .

కోట్లలో ఆస్థి నష్టం, మరో సారి శాంపుల్స్ సేకరించిన అధికారులు.

ఈ రోజు నివారణ చర్యలు చేపట్టారు.
 వ్యాధి వాపించకుండా  పౌల్ట్రీ ఫార్మ్  మొత్తం మందులు చల్లరు.

 చనిపోయిన కోళ్లను జెసిబి సహాయంతో పూడ్చి పెట్టారు .

కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు తెలియజేసిన అధికారులు.

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!