బర్డ్ ఫ్లూ కలకలం - అధికారలు నివారణ చర్యలు

By Ravi
On
బర్డ్ ఫ్లూ కలకలం - అధికారలు నివారణ చర్యలు

అబ్దుల్లాపూర్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. నివారణ చర్యలు తీసుకుంటున్న అధికారులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం .

 ఓ పోల్ట్రీ ఫామ్ లో వేయిల కొద్ది కోళ్లు మృత్యువాత .

గతా నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించిన అధికారులు .

బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో శోక సముద్రంలో పోల్ట్రీ ఫామ్ యజమానులు .

కోట్లలో ఆస్థి నష్టం, మరో సారి శాంపుల్స్ సేకరించిన అధికారులు.

ఈ రోజు నివారణ చర్యలు చేపట్టారు.
 వ్యాధి వాపించకుండా  పౌల్ట్రీ ఫార్మ్  మొత్తం మందులు చల్లరు.

 చనిపోయిన కోళ్లను జెసిబి సహాయంతో పూడ్చి పెట్టారు .

కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు తెలియజేసిన అధికారులు.

Tags:

Advertisement

Latest News

మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు.. మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
తీవ్ర విషాదం.. 148 మంది మృతి
ఈ ఏడాది భారత్‌కి వస్తా: ఎలన్ మస్క్
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..
వారిపై సైబర్‌ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్‌
కుమార్తె పెళ్లిలో డ్యాన్స్‌ చేసిన కేజ్రీవాల్‌..